
న్యూస్

లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిపోయిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇది భారత దేశ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య శక్తులు, ప్రతిపక్ష నాయకులు అందరూ ఏకమై దేశానికి ముప్పుగా మారే పరిస్థితిని నివారించారని ట్వీట్లో తెలిపారు.
కఠిన పరిస్థితుల్లోనూ ఐక్యతతో నిలిచి బిల్లును అడ్డుకున్న ప్రతిపక్ష నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంతో పాటు పలు ప్రాంతీయ పార్టీల నేతలు చూపిన ధైర్యం, ఐక్యత ప్రజాస్వామ్యానికి బలమని పేర్కొన్నారు. ఈ పోరాటం దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలుస్తుందని అన్నారు.
.jpg.webp&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!