
న్యూస్

చేపల పునరుత్పత్తిని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు అర్ధరాత్రి నుంచి 61 రోజుల పాటు వేట నిషేధం అమల్లోకి వస్తుంది. ఈ నిషేధం తూర్పు తీర ప్రాంత భారత ప్రాదేశిక జలాల్లో జూన్ 15 వరకు కొనసాగుతుంది.
మత్స్య సంపద పరిరక్షణ, వృద్ధి, సమర్థవంతమైన నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. అయితే మోటారు లేని సాంప్రదాయ పడవలకు ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వబడింది.


















.webp&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!