
బిజినెస్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మరియు ఆయన సతీమణి బ్రాహ్మణి హాజరయ్యారు. ముంబైలోని సెయింట్ రెజిస్ హోటల్లో గురువారం ఉదయం నిర్వహించిన ఈ వేడుకలో పాల్గొన్న వారు నూతన వధూవరులు అర్జున్ టెండూల్కర్ మరియు సానియా చందోక్లను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు కూడా హాజరైనట్లు సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!