
సినిమాలు

విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతం తుంగ్లాం వద్ద రైల్వే బ్రిడ్జ్ కూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో పరంజా ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయపడిన వారిని స్థానికులు వెంటనే కిమ్స్ ఆస్పత్రికు తరలించారు. గాయపడినవారిని బుద్ధిశ్వర్, బోస్, అజిత్, దినేష్, తుసర్, ప్రతాప్, ఉదయ్లుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.



.jpeg&w=3840&q=75)




.jpg&w=3840&q=75)




.webp&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!