
న్యూస్

నేటి నుంచే కొత్త రూల్ అమలులోకి వచ్చింది. టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు ఇవాళ నుంచి బంద్ కానున్నాయి. ఇకపై టోల్ చెల్లింపులు పూర్తిగా ఫాస్టాగ్ విధానం ద్వారానే జరగనున్నాయి.
ఫాస్టాగ్ లేని వాహనాలకు సాధారణ రుసుముతో పోలిస్తే 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ విధానాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులను నిలిపివేయనుంది. దీంతో ఇకపై అన్ని వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!