
సినిమాలు

తెలంగాణలో 2027 జనగణన నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. జనగణన చట్టం 1948 ప్రకారం, ప్రతి పౌరుడు ఎన్యూమరేటర్లకు సరైన, పూర్తి వివరాలు అందించి సహకరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ జనగణన ద్వారా దేశ ఆర్థికాభివృద్ధి, నియోజకవర్గాల పునర్విభజన, సంక్షేమ పథకాల రూపకల్పనకు అవసరమైన కీలక గణాంకాలు సేకరించబడతాయి. జనాభా, ఉపాధి వంటి సామాజిక-ఆర్థిక అంశాలపై సమగ్ర సమాచారం పొందడం ఈ ప్రక్రియ లక్ష్యంగా ఉంది. ప్రజలు చురుకుగా పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!