
న్యూస్

తెలంగాణ రాష్ట్రంలో సన్నవడ్లు పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ మేరకు ఒక్కరోజులోనే 2,49,406 మంది రైతులకు రూ.649.84 కోట్లను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
శుక్రవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11.45 లక్షల మంది రైతులు 59.74 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించినట్లు వెల్లడించారు. ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటివరకు అన్నదాతల ఖాతాల్లో మొత్తం రూ.13,833 కోట్లను జమ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.







.webp&w=3840&q=75)









.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!