
ఆరోగ్యం

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఢిల్లీ పర్యటనను ముగించి హైదరాబాద్కు బయల్దేరారు. తన పర్యటనలో భాగంగా ఆమె ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్లను కలిశారు.
ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే కర్నాటక నుంచి రాజ్యసభ సీటు కోరినట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవస్థ బలోపేతం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ప్రధానంగా చర్చ జరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!