
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎస్ఆర్బిఎస్ నిధులను విడుదల చేయాలని నిర్ణయించి, 2030 మే నెల వరకు పదవీ విరమణ పొందే సుమారు 8,450 మంది ఉద్యోగులకు రూ.75 కోట్లు మంజూరు చేసింది. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం నెలనెలా పొదుపు చేసిన ఉద్యోగులకు ఇది ఊరట కలిగించే నిర్ణయంగా నిలిచింది.
పెన్షన్ కోసం ఉద్యోగులు స్వయంగా పొదుపు చేసుకునే విధంగా ఎస్ఆర్బిఎస్ పథకం ఏర్పాటైంది. అయితే ఆర్టీసీ విలీనానికి తర్వాత గత ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది. తమ పొదుపు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఉద్యోగులు చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

















.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!