
న్యూస్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తికాకముందే మరో ఆసక్తికరమైన కాంబినేషన్పై టాలీవుడ్లో చర్చ మొదలైంది. దర్శకుడు క్రిష్ బాలకృష్ణకు ఓ శక్తివంతమైన కథ వినిపించగా, అది ఆయనకు బాగా నచ్చినట్లు సమాచారం.
ఈ కథలో చారిత్రక, భావోద్వేగ అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా, జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!