
సినిమాలు

చంద్ర గ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి ఎల్లుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ఆలయం మూసివేయబడుతుంది. ఈ సమయంలో భక్తులకు దర్శనం నిలిపివేయనున్నారు.
ఎల్లుండి ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరిచి, గ్రహణ దోష నివారణార్థం సంప్రోక్షణ మరియు ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనానికి అనుమతి ఇస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ దర్శన కార్యక్రమాలను ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు.
.webp&w=3840&q=75)





.avif&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!