
సినిమాలు

రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ముఖ్యమైన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో నిబంధనల ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చారని, ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మొత్తం ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అదే సమయంలో తెలంగాణ రాజకీయాలపై కూడా ఆయన మాట్లాడారు. తెలంగాణలో తదుపరి ఎన్నికలు 2029 లోనే జరుగుతాయని, 2028 లో ఎన్నికలు ఉండవని ఆయన క్లారిటీ ఇచ్చారు. మహిళల రిజర్వేషన్లపై స్పందిస్తూ, అవి వస్తే మంచిదేనని అన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!