.png&w=3840&q=75)
సినిమాలు

దేశంలో గ్యాస్ కొరతపై రాహుల్ గాంధీ లోక్సభలో ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ గ్యాస్ కొరత కారణంగా దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా భారతదేశ వ్యవహారాలపై అమెరికా ప్రభావం పెరుగుతోందని విమర్శించారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి భారత్ ఎవరినీ అనుమతి కోరాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రష్యా నుంచి ఆయిల్ కొనాలంటే అమెరికా అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇంధన విధానాలు ఉండాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

.jpg&w=3840&q=75)








.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!