
న్యూస్

ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టిబాబు (71) గుండెపోటుతో కన్నుమూశారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా గుర్తింపు పొందిన ఆయన రాజకీయ విశ్లేషకుడిగానూ తనదైన స్వరం వినిపించేవారు.
దివంగత నటి సౌందర్య, నటుడు ఎం ఎస్ నారాయణలను సినీ పరిశ్రమకు పరిచయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.






.webp&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!