
సినిమాలు

ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రుల బృందం మంగళవారం ఉదయం సింగపూర్ చేరుకుంది. ఈ బృందంలో అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్య కుమార్ యాదవ్, అనగాని సత్య ప్రసాద్, బి.సి. జనార్దన్ రెడ్డి ఉన్నారు. సింగపూర్లోని తెలుగు అసోసియేషన్ ఈ బృందానికి ఘన స్వాగతం పలికింది.
ఏప్రిల్ 27 వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో మంత్రులు సింగపూర్ ఆధునిక పరిపాలనా విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని అధ్యయనం చేయనున్నారు. అలాగే సింగపూర్ ప్రభుత్వం మరియు వరల్డ్ బ్యాంక్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న SGJIWC కార్యక్రమంలో భాగంగా ‘ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్’ శిక్షణలో పాల్గొననున్నారు. ఇందులో పాలన, జవాబుదారీతనం, నేషన్ ఫస్ట్ వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోనున్నారు.
















.webp&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!