
క్రీడలు
.jpeg&w=3840&q=75)
కమ్మ కుంట వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో హైకోర్టు ముందుగా ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు హైడ్రాకు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. కేసు కోర్టులో పెండింగ్లో ఉండగా కుంట అభివృద్ధి పనులు ఎలా చేపడతారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై న్యాయపరమైన ప్రక్రియలపై అనుమానాలు వ్యక్తం చేసింది.
అలాగే అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైడ్రా ఉన్నతాధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో హైడ్రాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.


















.jpeg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!