
న్యూస్

వివేకా హత్య కేసుకు సంబంధించిన విచారణ సీబీఐ కోర్టులో కొనసాగుతోంది. ఈ కేసులో సీబీఐ లోతైన దర్యాప్తు జరపలేదని ఆరోపిస్తూ మరింత దర్యాప్తుకు అనుమతి ఇవ్వాలని సునీత రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు, నిందితులందరికీ పిటిషన్ కాపీలు అందజేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ మూడో చార్జ్షీట్ను దాఖలు చేసింది.
ఈ నేపథ్యంలో కేసు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.












.jpeg&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!