
సినిమాలు

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖ రాశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర విభజనపై జరుగుతున్న వివాదాస్పద వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు తెలుగువారి మధ్య అనవసరమైన విభేదాలు పెంచుతాయని పేర్కొంటూ, కూటమి పార్టీల నాయకులను నియంత్రించాలని ఆయన కోరారు.
రాష్ట్ర విభజనను భారత్ - పాకిస్తాన్ విభజనతో పోల్చడం తగదని, అలాంటి వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలను పెంచుతాయని అన్నారు. రెండు రాష్ట్రాలు ఐక్యంగా, పరస్పర సహకారంతో అభివృద్ధి దిశగా సాగాలని సూచించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుని సామరస్యాన్ని కాపాడాలని ముఖ్యమంత్రిని కోరారు.




.png&w=3840&q=75)








.webp&w=3840&q=75)






.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!