
బిజినెస్

ఇండిగోకు చెందిన హైదరాబాద్ నుంచి కొచ్చికి వెళ్లాల్సిన విమానం (6E 6684)లో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలి లేకపోవడంతో కేబిన్లో ఉక్కిరిబిక్కిరి పరిస్థితి ఏర్పడింది.గాలి కోసం ప్రయాణికులు పేపర్లతో విసురుకుంటూ ఇబ్బంది పడ్డారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇండిగోపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన విమానయాన సేవల నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.



.jpg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!