
న్యూస్

విశాఖపట్నంలో తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. ఉదయం 4 గంటల నుంచి 4.30 గంటల మధ్య గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం వంటి ప్రాంతాల్లో కొద్ది సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. కొన్నిచోట్ల స్వల్ప శబ్దాలు వినిపించాయని కూడా చెబుతున్నారు. అధికారిక సమాచారం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.










కామెంట్స్ (1)
Glad it was mild