
గాసిప్స్

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు వికారాబాద్ జిల్లా కొడంగల్కు వెళ్లనున్నారు. అక్కడ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఉదయం 11.30 గంటలకు కొడంగల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు)లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సీఎం ఓటు వేయనున్నారు. అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్కు చేరుకోనున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!