
క్రీడలు

మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ భారత పర్యటనకు వచ్చారు. జూన్ 3 వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో మిన్ ఆంగ్ భేటీ కానున్నారు. వాణిజ్యం, భద్రత, కనెక్టివిటీ, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రాంతీయ అభివృద్ధి, వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ సమావేశం కీలకంగా మారే అవకాశముంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!