
రాజకీయాలు
.webp&w=3840&q=75)
మైక్రో ఫైనాన్స్, శుభక్షేత్ర ఇన్ఫ్రా మోసాల కారణంగా బాధితులకు అన్యాయం జరిగిందని సింగర్ మంగ్లీ తెలిపింది. బాధితులకు న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నానని ఆమె వెల్లడించింది.

అయితే కొందరు వ్యక్తులు, దుష్ట శక్తులు తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇది తన ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసే ప్రయత్నంగా కనిపిస్తోందని ఆమె పేర్కొంది.




















.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!