
రాజకీయాలు

పిఠాపురం జనసేన పార్టీ నేతలతో నాగబాబు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఫైవ్మెన్ కమిటీ సక్రమంగా పనిచేయడం లేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నాగబాబును కోరినట్లు సమాచారం.
పిఠాపురంలో నెలకొన్న అంతర్గత విభేదాలను పార్టీ అధిష్ఠానం పరిశీలించి పరిష్కరిస్తుందని నాగబాబు తెలిపారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలను క్రమశిక్షణతో అమలు చేస్తామని చెప్పారు. తమ నాయకుడు చెప్పిందే తుది నిర్ణయమని నాగబాబు స్పష్టం చేశారు.




















.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!