Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఇటలీలో కాల్పులు.. ఇద్దరు భారతీయుల మృతి

08:06 AM, 19 ఏప్రిల్, 2026
ఇటలీలో కాల్పులు.. ఇద్దరు భారతీయుల మృతి

ఇటలీలో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బెర్గామో ప్రావిన్స్‌లోని కోవో పట్టణంలో శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. వైశాఖీ పండగ సందర్భంగా గురుద్వారాకు వెళ్లి బయటకు వస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపినట్లు సమాచారం.

ఈ ఘటనలో రాజిందర్ సింగ్, గుర్మీత్ సింగ్ (ఇద్దరూ 48 ఏళ్లు) మృతి చెందారు. కాల్పుల అనంతరం నిందితులు కారులో పారిపోయినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉప్పల్ స్టేషన్‌లో బాంబ్ స్కేర్ కలకలం

ఉప్పల్ స్టేషన్‌లో బాంబ్ స్కేర్ కలకలం

బీహార్ లో బీజే ఎల్ పి మీటింగ్ కు డేట్ ఫిక్స్ !

బీహార్ లో బీజే ఎల్ పి మీటింగ్ కు డేట్ ఫిక్స్ !

లోక్‌సభ స్థానాలు 850కి పెరగనున్నాయా..?

లోక్‌సభ స్థానాలు 850కి పెరగనున్నాయా..?

త్రిష ఇంటికి బాంబు బెదిరింపు

త్రిష ఇంటికి బాంబు బెదిరింపు

 మహిళా బిల్లుపై రంగులు మార్చడంలో నరేంద్ర మోదీజీ అభినవ ఊసరవెల్లి. - apcc చీఫ్ వైఎస్ షర్మిల

మహిళా బిల్లుపై రంగులు మార్చడంలో నరేంద్ర మోదీజీ అభినవ ఊసరవెల్లి. - apcc చీఫ్ వైఎస్ షర్మిల

విజువల్ వండర్‌గా 'కృష్ణావతారం'!

విజువల్ వండర్‌గా 'కృష్ణావతారం'!

మూడో భాగం ఖాయం.. ‘లూసిఫర్ 3’పై బిగ్ అప్‌డేట్

మూడో భాగం ఖాయం.. ‘లూసిఫర్ 3’పై బిగ్ అప్‌డేట్

పిల్లల ఊబకాయంపై డాక్టర్ల హెచ్చరిక !

పిల్లల ఊబకాయంపై డాక్టర్ల హెచ్చరిక !

రేపు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన

రేపు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన

ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల

ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల

ట్యాగ్లు
ఇటలికాల్పులుభారతీయులునేరంబెర్గామోగురుద్వారాఘటన
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అక్షయ తృతీయ రోజున పసిడి ధరలు
బిజినెస్

అక్షయ తృతీయ రోజున పసిడి ధరలు

పరికరాల్లో పునర్వినియోగ పదార్థాల వినియోగాన్ని పెంచిన యాపిల్
టెక్నాలజీ

పరికరాల్లో పునర్వినియోగ పదార్థాల వినియోగాన్ని పెంచిన యాపిల్

బాబు మోహన్‌కు రేలంగి అవార్డు
సినిమాలు

బాబు మోహన్‌కు రేలంగి అవార్డు

‘మహా అవతార్‌: పరశురామ్‌’ ప్రకటన
సినిమాలు

‘మహా అవతార్‌: పరశురామ్‌’ ప్రకటన

ఇటలీలో కాల్పులు.. ఇద్దరు భారతీయుల మృతి
న్యూస్

ఇటలీలో కాల్పులు.. ఇద్దరు భారతీయుల మృతి

 మహిళా బిల్లుపై రంగులు మార్చడంలో నరేంద్ర మోదీజీ అభినవ ఊసరవెల్లి. - apcc చీఫ్ వైఎస్ షర్మిల
న్యూస్

మహిళా బిల్లుపై రంగులు మార్చడంలో నరేంద్ర మోదీజీ అభినవ ఊసరవెల్లి. - apcc చీఫ్ వైఎస్ షర్మిల

 2027 జనగణన తర్వాత డీలిమిటేషన్ జరగాలి - mp కిరణ్ కుమార్ రెడ్డి
న్యూస్

2027 జనగణన తర్వాత డీలిమిటేషన్ జరగాలి - mp కిరణ్ కుమార్ రెడ్డి

గవర్నర్‌తో రేవంత్ భేటీ
న్యూస్

గవర్నర్‌తో రేవంత్ భేటీ

Ipl లో csk చెత్త రికార్డ్
క్రీడలు

Ipl లో csk చెత్త రికార్డ్

చిరాగ్‌తో సంబంధంపై కంగన క్లారిటీ
న్యూస్

చిరాగ్‌తో సంబంధంపై కంగన క్లారిటీ

2027 వరకు ప్రధాన సెలెక్టర్‌గా అగర్కర్ కొనసాగింపు
క్రీడలు

2027 వరకు ప్రధాన సెలెక్టర్‌గా అగర్కర్ కొనసాగింపు

‘జైలర్ 2’కు భారీ ఓటీటీ డీల్
ఓటిటి

‘జైలర్ 2’కు భారీ ఓటీటీ డీల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!