
న్యూస్

రేపు భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మేడిగడ్డ బ్యారేజ్ను మంత్రులతో కలిసి సందర్శించనున్నారు. అనంతరం కాటారం మండలం నస్తూర్పల్లిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఇప్పటికే పరిశీలించారు. సాయంత్రం 4 గంటలకు జరగనున్న ప్రజాపాలన ప్రగతి సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!