
గాసిప్స్

చెన్నైలో వైయస్ సునీల్ రెడ్డి (వైయస్ జగన్ పెదనాన్న వైయస్ జార్జిరెడ్డి కుమారుడు) కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వేడుకలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ వైయస్ జగన్ను ఆత్మీయంగా కలిసి పలకరించారు. అలాగే సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు, ప్రముఖ నటులు సూర్య, కార్తి తదితరులు పాల్గొని వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!