
న్యూస్

ఏపీ: పోలవరం ప్రాజెక్టుకు ప్రధాన డ్యామ్ పనులు నాణ్యతా ప్రమాణాల మేరకు జరుగుతున్నాయని పీపీఏ CEO అతుల్ జైన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్లో పనులను, టెస్టింగ్ ల్యాబ్ను ఆయన పరిశీలించారు. అలాగే నిర్వాసితులకు పరిహారం, పునరావాస కార్యక్రమాల అమలును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు నిధుల లోటు లేదని, ఇదే జోరు కొనసాగితే 2027 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొన్నారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!