
సినిమాలు

మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 13 మంది సజీవదహనం అయినట్లు తెలిసి తాను తీవ్రంగా బాధపడ్డానని తెలిపారు.
ప్రమాదానికి గల కారణాల గురించి జిల్లా అధికార యంత్రాంగం నుంచి వివరాలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అలాగే క్షతగాత్రులకు ఉత్తమమైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!