
న్యూస్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు ఇతర నాయకులతో కలిసి ఇటీవల మరణించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ శ్రద్ధాంజలి అర్పించారు.
తరువాత ఆయన నాదెండ్ల భాస్కరరావు గారి కుటుంబాన్ని కలిసి, ఆయన కుమారుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ను మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.















.jpg&w=3840&q=75)


4225-1768468351.png&w=3840&q=75)


_0.jpg.webp&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!