
న్యూస్
.jpg&w=3840&q=75)
ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరినట్టు సమాచారం. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో చేరిన వారిలో సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, రాఘవ్ చద్దా ఉన్నారని తెలుస్తోంది. ఈ మార్పు జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్నారు.















.jpg&w=3840&q=75)


4225-1768468351.png&w=3840&q=75)


_0.jpg.webp&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!