
న్యూస్

ఇరాన్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ ఈ సందర్భంగా ముఖ్యమైన నిర్ణయాన్ని వెల్లడించింది. తటస్థ దేశాలకు చెందిన నౌకలు హార్మూజ్ జలసంధి ద్వారా ప్రయాణించవచ్చని ఇరాన్ ప్రకటించింది.
అయితే, ఈ ప్రయాణానికి ముందస్తు అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేసింది. సంబంధిత అనుమతులు పొందిన తర్వాతే నౌకలు హార్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతి ఉంటుందని పేర్కొంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!