
న్యూస్

పశ్చిమాసియా మరియు గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత విదేశాంగ శాఖ (MEA) ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి అత్యవసర హెల్ప్లైన్ నంబర్లను విడుదల చేసింది. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులకు అవసరమైన సమాచారం, సహాయం అందించనున్నారు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా ఆ ప్రాంతంలో పరిస్థితులు అస్థిరంగా మారడంతో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుంది. భారతీయులు సహాయం కోసం ఈ నంబర్లను సంప్రదించవచ్చు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!