
న్యూస్

కేంద్ర ప్రభుత్వం వలస కూలీల కోసం 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరాను పెంచే నిర్ణయం తీసుకుంది. ప్రతి రాష్ట్రంలో వలస కూలీలకు కేటాయించిన రోజువారీ కోటాను రెట్టింపు చేయాలని కేంద్రం సూచించింది.
రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే ఈ సిలిండర్ల పంపిణీ జరగనుంది. ఈ 5 కిలోల సిలిండర్లు ప్రత్యేకంగా రాష్ట్రంలోని వలస కూలీలకే అందించబడతాయి. సాధారణ గృహ వినియోగదారులకు ఇది వర్తించదు అని స్పష్టం చేశారు.


.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!