
సినిమాలు

హైదరాబాద్లోని బేగంపేటలో విషాద ఘటన జరిగింది. పూజ చేస్తుండగా దీపం మంట చీరకు అంటుకోవడంతో రిటైర్డ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి సజీవదహనమయ్యారు. మంటలు వేగంగా వ్యాపించి ఇంట్లో కలకలం రేపాయి.
సోఫా, కర్టెన్లకు కూడా మంటలు అంటుకోవడంతో విజయలక్ష్మి కుప్పకూలిపోయారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.




.jpeg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!