
సినిమాలు

స్మృతి మంధాన భారత క్రికెట్లో అరుదైన ఘనత సాధించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ మహిళల జట్టు ఓటమి పాలైనా, మంధాన రికార్డు ప్రత్యేకంగా నిలిచింది. ఈ మ్యాచ్లో 13 పరుగులు చేసిన ఆమె, మొత్తం 161 ఇన్నింగ్స్లో 4,244 పరుగులు చేసి భారత తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచింది.
ఈ క్రమంలో స్మృతి మంధాన, విరాట్ కోహ్లీ (4,188 పరుగులు), రోహిత్ శర్మ (4,231 పరుగులు) రికార్డులను దాటింది. మహిళల విభాగంలో హర్మన్ప్రీత్ కౌర్ 3,854 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, జెమీమా రోడ్రిగ్స్ (2,587), షఫాలీ వర్మ (2,553) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.




_1775900374811.jpg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!