
రాజకీయాలు

హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాగుట్ట స్మశానవాటిక వద్ద అక్రమంగా సిలిండర్లు నిల్వ చేస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకుని, మొత్తం 414 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా కమర్షియల్ సిలిండర్ను రూ.2,000 ధరకు తీసుకుని, రూ.6,000కు విక్రయిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ హెచ్చరించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!