
రాజకీయాలు

తమిళంలో సూపర్హిట్గా నిలిచిన ‘తాయ్ కిళవి’ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. ప్రముఖ నటి రాధికా శరత్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 10 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. వృద్ధురాలి పాత్ర కోసం రాధిక గంటల తరబడి మేకప్ వేసుకోవడం విశేషం. కుటుంబ భావోద్వేగాలు, ఆశల మధ్య సాగే కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!