
న్యూస్

లడఖ్లో శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా భారీ మంచు పెరగడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జోజిలా పాస్ సమీపంలోని ద్రాస్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
మంచులో 15 వాహనాలు పూర్తిగా కూరుకుపోయాయి, ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రక్షణా చర్యలు కొనసాగుతున్నాయి, రహదారిలో ప్రయాణిస్తున్న ఇతరుల భద్రతను నిర్ధారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!