
గాసిప్స్

1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి ప్రధాని కార్యాలయ (PMO) స్థానం మారనుంది. ఇప్పటివరకు సౌత్ బ్లాక్లో ఉన్న పీఎంఓ, సెంట్రల్ విస్టాలోని సేవా తీర్థ్ కాంప్లెక్స్లోని కొత్త భవనానికి మారనుంది. మకర సంక్రాంతి సందర్భంగా జనవరి 14 న ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పీఎంఓలోకి అధికారికంగా ప్రవేశించనున్నారు. ఈ కాంప్లెక్స్లో కేబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా కార్యదర్శి కార్యాలయ భవనాలు కూడా ఉన్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!