
న్యూస్
.jpg&w=3840&q=75)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మరో ఆరుగురికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా ఈ నెల 16న ఢిల్లీ హైకోర్టు ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న కవిత నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు ఈ నోటీసులను అందజేశారు. కవిత ఇంట్లో లేని సమయంలో ఆమె భర్తకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
















.jpg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!