
సినిమాలు

ఇండిగోకు చెందిన విమానం 63 మంది ప్రయాణికులతో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఈ విమానం జగదల్పూర్కు వెళ్లాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి వచ్చింది.
గమ్యస్థానంలో సురక్షితంగా దిగే పరిస్థితులు లేకపోవడంతో పైలట్ విమానాన్ని శంషాబాద్కు మళ్లించారు. విమానం సురక్షితంగా దిగడంతో ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!