
రాజకీయాలు

వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు వైఎస్ షర్మిల మధ్య ఉన్న ఆస్తుల విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో ఆస్తుల పంపకం జరగలేదని చెప్పారు. ఆయన ఉద్దేశం అన్ని ఆస్తులను నలుగురు మనుమలకు సమానంగా పంచడం అని పేర్కొన్నారు.
జగన్ రాసిన MoU ప్రకారం సరస్వతి సిమెంట్తో పాటు ఒప్పందంలో లేని యెలహంక భూమి కూడా షర్మిలదేనని విజయమ్మ తెలిపారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడు, మేనకోడలికి అన్యాయం చేశారని ఆరోపించారు.
తన కుమారుడిగా జగన్ ఎప్పటికైనా న్యాయం చేస్తాడని ఆశిస్తున్నానని విజయమ్మ పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!