
సినిమాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్పై భారీ క్షిపణి దాడులు చేసి, టెల్ అవీవ్లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఆశ్చర్యకరంగా, యుద్ధం ముగించాలని సూచిస్తూ ఒక క్షిపణిపై ‘శాంతి సందేశం’ను అంటించి ప్రయోగించినట్లు సమాచారం.
ఇక స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఈ పరిణామాలపై స్పందిస్తూ, ఇరాన్పై దాడి సమర్థనీయం కాదని, అది అమానవీయ చర్య అని అన్నారు. వెంటనే యుద్ధాన్ని ఆపాలని, దౌత్యపరమైన మార్గాల్లో పరిష్కారం కనుగొనాలని సూచించారు. అయితే ఆయన వ్యాఖ్యల తరువాత కొద్ది రోజులకే ఇరాన్ ఈ దాడులు చేపట్టడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.








.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!