
సినిమాలు

విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం ఘాట్ రోడ్డును మరమ్మత్తుల పనుల నేపథ్యంలో అధికారులు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు తెలిపారు.
రేపటి నుంచి జూన్ 12 వరకు ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో భక్తులు కనకదుర్గా నగర్ వైపు ఉన్న మార్గం మరియు లిఫ్ట్ సౌకర్యం ద్వారా అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!