
సినిమాలు

నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మరో నిందితుడు ధనంజయ్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
నిందితుడిని కస్టడీకి తీసుకుని విచారించేందుకు సీబీఐ కోర్టును కోరనుంది. ఇప్పటికే నిన్న ఐదుగురు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీలోకి తీసుకున్న సీబీఐ.. పేపర్ లీక్ నెట్వర్క్పై లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!