
న్యూస్

ప్యారడైజ్ బిర్యానీ మరిన్ని నగరాలకు తన రుచులను విస్తరించేందుకు భారీ ప్రణాళిక రూపొందించింది. కీలక నగరాల్లో తన ఉనికిని మరింత బలపర్చుకునేందుకు దాదాపు రూ.100 కోట్ల నిధులను సమీకరించాలని సంస్థ భావిస్తోంది.
ప్యారడైజ్ ఆహార కేంద్రాలను నిర్వహిస్తున్న సమారా క్యాపిటల్ సంస్థ, విస్తరణకు అవసరమైన నిధుల కోసం పలు భారత కుటుంబ కార్యాలయాలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. కొత్తగా సమీకరించనున్న నిధులతో వచ్చే మూడేళ్లలో 100 కొత్త ప్యారడైజ్ కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, గురుగ్రామ్ నగరాల్లో 57 కేంద్రాలు నిర్వహిస్తోంది.








_0.jpg.webp&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!