
న్యూస్

ఇంధన సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ దేశవ్యాప్తంగా ముందస్తు లాక్డౌన్ విధించింది. ప్రధానమంత్రి షహ్బాజ్ షరీఫ్ ఆదేశాల మేరకు నేటి నుంచి రాత్రి ఎనిమిది గంటలకే మార్కెట్లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రధాని కార్యాలయం విడుదల చేసిన అధికార ప్రకటన ప్రకారం, ఈ నిర్ణయం ఇంధన వినియోగాన్ని తగ్గించడం మరియు దేశంపై ఆర్థిక భారాన్ని తగ్గించడం లక్ష్యంగా తీసుకున్నారు. పెరుగుతున్న ఇంధన సమస్యను నియంత్రించడానికి, వనరులను సమర్థంగా వినియోగించడానికి ఈ చర్య ఉపయోగపడనుంది.













.jpeg&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!