
న్యూస్

ఇజ్రాయెల్, ఇరాన్ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఏ క్షణమైనా రైళ్లపై దాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ, ఇరాన్ రైళ్లలో ప్రయాణించవద్దని సూచించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది.
ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన ఇరాన్, రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్లు సమాచారం. ఇజ్రాయెల్ హెచ్చరికల ప్రభావంతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది.
















.jpeg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!