
న్యూస్

భారత సిక్కు యాత్రికులకు పాకిస్తాన్ శుభవార్త తెలిపింది. బైశాఖీ వేడుకల్లో పాల్గొనడానికి యాత్రికులకు వీసాలు మంజూరు చేసింది. భారతదేశం నుంచి రెండు వేల ఎనిమిది వందల మందికి పైగా యాత్రికులకు వీసాలు జారీ చేయబడ్డాయి. ఈనెల 10 నుంచి 19 వరకు పాకిస్తాన్లో బైశాఖీ వేడుకలు జరగనున్నాయి.
ఈ యాత్ర 1974లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం జరుగుతోంది. యాత్రికుల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నిర్ణయం భక్తులకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించింది.
















.jpeg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!